సమ వస్త్రాల పంపిణి

సమ వస్త్రాల పంపిణి

హొసూరు:అచ్చెట్టిపల్లి ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో 107 మంది విద్యార్థులకు బుధవారం వితరణశీలి శ్రీనివాస్ రెడ్డి సమవస్త్రాల్ని(యూనిఫాం) పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుని అధ్యక్షత వహించారు. అశోక్ లేలాండ్ పరిశ్రమ కార్మిక నేత శ్రీనివాస్ రెడ్డి గతంలో అనేక పాఠశాలలకు ఉచితంగా కంప్యూటర్లు, నోటు పుస్తకాలు పంపిణీచేశారు. విద్యా భివృద్ధికి ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos