స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం బుధ వారం లాభాలతో ఆరంభ మయ్యాయి. ఉదయం 9.50 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 98 పాయింట్లు లాభపడి 39,927వద్ద , నిఫ్టీ 35పాయింట్లు పెరిగి 11,822 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.48 వద్ద దాఖలైంది. జీ ఎంటర్ టైన్మెంట్స్, భారతీ ఇన్ ఫ్రాటెల్, ఇన్ఫో సిస్, ఐఓసీ, బీపీసీఎల్ షేర్లు లాభాల్ని గడించాయి. టాటా మోటార్స్, సిప్లా, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos