ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 291 పాయింట్లు పత నమై 39,597 పాయింట్ల వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు పతనమై 11,590 వద్ద ఉన్నాయి. హెచ్సీఎల్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్ట పోయాయి. నిఫ్టీలోని అన్ని రంగాలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.