బెజవాడలోనే గణతంత్ర వేడుకలు

బెజవాడలోనే గణతంత్ర వేడుకలు

అమరావతి: గణతంత్ర దినోత్సవ వేదిక మారింది. మొదట్లో విశాఖపట్నంలో వీటిని నిర్వహించదలచారు. మంగళ వారం అనూ హ్యంగా విజయవాడలో జరపాలని ప్రభుత్వం తీర్మానించింది. ఇందుకు తగిన ఏర్పాట్లను ఇందిరాగాంధీ మునిసిపల్ క్రీడాంగ ణంలో చేయాలని ప్రభుత్వం పురపాల అధికార్లను ఆదేశించింది. విశాఖలో ఇప్పటికే రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక పాఠశాలల విద్యార్థుల రిహార్సల్స్ కూడా చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos