లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు లాభపడి 36,487కి, నిఫ్టీ 156 పాయింట్లు పుంజుకుని 10,764 వద్ద ఆగాయి. బీఎస్ఈ లో మహీంద్రా అండ్ మహీంద్రా (7.58%), బజాజ్ ఫైనాన్స్ (6.04%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.57%), మారుతి సుజుకి (3.24%), టీసీఎస్ (2.91%).లాభాల్ని గడించాయి. బజాజ్ ఆటో(-1.29%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.90%), భారతి ఎయిర్ టెల్ (-0.79%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.48%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.17%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos