పదేపదే కవ్విస్తున్న నేపాల్

చైనాతో సన్నిహితంగా మెలగుతున్న నేపాల్ ప్రధాని మరోమారు లిపులేఖ్, కాలాపానీ, లింపి యాధురాలను తమ భూమేనంటూ ఇంకో బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. గత వారం వెనక్కు తగ్గిన ప్రధాని కేపీ ఓలీ శర్మ మరో మార్గంలో బిల్లును తెచ్చారు. ప్రతిపక్షంలా నేపాలీ కాంగ్రెస్ బిల్లుకు మద్దతి స్తామని తెలిపిన మరుసటి రోజే, మంత్రి శివమయ్యా బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తెచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos