కరోనా దెబ్బకు రిలయన్స్ పతనం

కరోనా దెబ్బకు రిలయన్స్ పతనం

ముంబై: కరోనా దెబ్బకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లో ఏకంగా 13.65 శాతం వరకు పడిపోయాయి.మధ్యాహ్నం 2.14 గంటల సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 12.05 శాతం నష్టంతో రూ.1,117 వద్ద కొనసాగుతున్నాయి.గత పదేళ్ల వ్యవ ధిలో ఒక ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ స్థాయిలో ఎన్నడూ పతనం కాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos