రెండు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు

రెండు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు

న్యూ ఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఐఎస్ఐస్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు అనుమానాలున్న వ్యక్తుల నివాసాల్లో దాడులు కొన సాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇప్పటికే తమిళనాడులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos