దేశంలో వంట గ్యాస్ సిలెండర్ ధర మెట్రో నగరాల్లో రూ.37 వరకు పెరిగింది. 14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండరు ధర ఢిల్లీలో నిన్నటి వరకు రూ.581.50 ఉండగా, ఇప్పుడు రూ.593కి చేరింది. కోల్కతాలో 616కి, ముంబైలో 590.50కి, చెన్నైలో 606.50కి చేరింది.