భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816కి, నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 16,641కి ఎగబాకాయి. సెన్సెక్స్ లో సన్ ఫార్మా (3.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.76%), ఎల్ అండ్ టీ (2.67%), టీసీఎస్ (2.33%), ఏసియన్ పెయింట్స్ (2.31%) లాభాలు గడించాయి. భారతి ఎయిర్ టెల్ (-1.32%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.17%), ఎన్టీపీసీ (-0.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.09%), రిలయన్స్ (-0.05%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos