ఫ్లిప్​కార్ట్, పతంజలికి బంద్​ నోటీసులు

ఫ్లిప్​కార్ట్, పతంజలికి బంద్​ నోటీసులు

న్యూ ఢిల్లీ: ఫ్లిప్కార్ట్, పతంజలి పేయా కార్యకలాపాలను ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలంటూ ఆ సంస్థలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) మంగళవారం సంజాయిషీ తాఖీదుల్ని జారీ చేసింది. ఈ విషయాన్ని జాతీయ హరిత న్యాయ పంచాయతీకీ నివేదించింది. ఆ సంస్థలు సీపీసీబీ వద్ద రిజిస్టర్ కాలేదని తప్పు బట్టింది.పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ-2018 చట్టం నిబంధనలు పాటించ నందుకు పర్యావరణ చట్టం సెక్షన్ 5 ప్రకారం నోటీసులు జారీ చేసినా ఆయా సంస్థలు స్పందించలేదని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos