మామా గారిని మనువాడిన కోడలు

మామా గారిని మనువాడిన కోడలు

బిలాన్ పూర్ : భర్త చనిపోయిన రెండేళ్లకు ఒక మహిళ భర్త తండ్రిని (మామ గారు) పెళ్లి చేసుకుంది. రాజపుత్ర కులానికి చెందిన ఆర్తిసింగ్, గౌతం సింగ్ భార్య భర్తలు. రెండేళ్ల కిందట గౌతమ్ సింగ్ మరణించారు. అప్పటి నుంచి ఆమె మెట్టినింటే… మామ గారింట్లోనే ఉంటోంది. రాజ్పుత్ర కులస్థులు స్త్రీలు పెద్దగా బయటకు రారు. రెండేళ్లుగా తనను చూసుకుంటున్న తీరు నచ్చి ఆర్తి సింగ్ మామగారిని పెళ్లి చేసుకుంది. క్షత్రియాచారం ప్రకారం మహిళలు పునర్వివాహం చేసుకోవచ్చు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వారి వివాహం సంచలనమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos