గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి నుంచి రోజా పోటీ

గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి నుంచి రోజా పోటీ

కడప: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపుల పాయలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos