వెంకన్న దర్శనం వద్దు

వెంకన్న దర్శనం వద్దు

తిరుపతి :తిరుమలలో కరోనా వ్యాపిస్తున్నందున శ్రీ వారి దర్శనాలను నిలపాలని తితిదే సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి శనివారం ట్విటర్ లో విన్నవించారు. ‘శ్రీవారి అర్చకుల స్థానం ఎవరూ భర్తీ చేయ లేనిది. వారి ఆరోగ్య పరి రక్షణ దృష్ట్యా దర్శనాలను నిలపాలి. కొన్నివారాల పాటు దర్శనాలు నిలిపి శ్రీవారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిం చాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos