వెంకన్న దర్శనాలు ఆరంభం

వెంకన్న దర్శనాలు ఆరంభం

తిరుమల: 80 రోజుల తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వారిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు , స్థానికులు, ఉన్నారు. భౌతిక దూరాన్ని పాటించి, ముసుగుల్ని ధరించిన ఉద్యోగులు, వరుస మార్గాల్లో ఆలయ ప్రవేశం చేసారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల దర్శనానికి రహదారి, భౌతిక దూరాన్ని పాటించేందుకు గుర్తుల్ని వేసారు. అనేక చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos