నలుగురు ఉగ్రవాదులు హతం

నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీ నగర్: షోపియాన్ జిల్లాలోని పింజారా ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలించినపుడు ఉగ్రవాదులు భద్రా సిబ్బందిపై కాల్పులకు దిగటంతో ఎదురు కాల్పులు అనివార్యమ య్యాయి. హతుల వివరాల్ని అధికారులు వెల్లడించ లేదు. ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos