ఆగ్రా: కరోనా కారణంగా తాజ్ మహల్ వీక్షణను తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.