ఆరుగురు న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ

న్యూ ఢిల్లీ: స్వైన్ ఫ్లూ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఆరుగురికి సోకిందని జస్టిస్ చంద్రచూడ్ మంగళవారం ఇక్కడ తెలిపారు. న్యాయ స్థానంలోని వారు స్వైన్ ఫ్లూ బారిన పడకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు చెప్పారు. దీనిపై బార్ అసోసియేషన్తో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సమాశాన్ని నిర్వహించారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos