ఒడుదొడుకుల్లో మార్కెట్లు

ఒడుదొడుకుల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడు దొడుకులతో వ్యాపారాల్ని ఆరంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ఉన్నాయి. పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ ప్రస్తుతం 150 పాయింట్లు కోల్పోయి.. 40 వేల మార్కు దిగవ, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11 వేల 727 వద్ద ఉన్నాయి. కోటక్ మహీంద్రా, శ్రీ సిమెంట్స్, నెస్లే, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos