నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమ వారం స్వల్ప నష్టాల్లో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.19 గంటల వేళకు సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 41,030 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 12,065 వద్ద ఉన్నా యి. చమురు, స్టాక్స్ నష్ట పోయాయి. బంగారం కూడా గత మూడు రోజుల్లో తొలిసారిగా ఈ రోజు విలువ కోల్పోయింది. నిఫ్టీ లోహరంగ సూచీ 1.5శాతం నష్టపోయింది. టాటా స్టీల్ షేర్ ధర 3 శాతం పతన మైంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, వేదాంత 1.5శాతం నష్టపోయాయి. యస్బ్యాంక్ షేరు 3శాతం విలువ పెరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos