నిఖిల్ జోడీగా కృతి

నిఖిల్ జోడీగా  కృతి

హైదరాబాదు:సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజీలు సినిమాలో కృతి శెట్టి రకథానాయకిగా నటించనుంది. బన్నీవాసు నిర్మిస్తున్న దీనికి సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆయనే ఈ సినిమాకి కృతి శెట్టి పేరును సిఫార్స్ చేశాడని అంటు న్నారు. ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా కృతి శెట్టి పరిచయమవుతోంది. అందులో ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటలో కృతి శెట్టి నవ్వుకు యువత మైమరచి పోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos