దూబే తలపై రివార్డును భారీగా పెంచిన యోగి సర్కార్

దూబే తలపై రివార్డును భారీగా పెంచిన యోగి సర్కార్

లక్నో: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్నగూండా వికాస్ దూబే ను పట్టించిన వారికి ప్రకటించిన రివార్డును రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు అధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ‘అతడి ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తాం’ అని అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్తి వెల్లడించారు. ఈ నెల 3న బిక్రులో ఎనిమిది మంది పోలీసులను దూబే కాల్చి చంపినట్లు ఆరోపణ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos