పెట్రోల్ బాంబు.. ఐదుగురు అరెస్టు

పెట్రోల్ బాంబు.. ఐదుగురు అరెస్టు

శ్రీనగర్ : భద్రతా దళాలపై పెట్రోల్ బాంబు విసిరారనే ఆరోపణపై ఎంఆర్ గంజ్ శ్రీనగర్, పిపి ఉర్దూ బజార్, పిపి బనమొహల్లా పోలీసులు ఐదుగురిని గురువారం అరెస్టు చేశారు. వీరు స్థానికులను, దుకాణాలు తెరవనీయకుండా యజమానులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లూ పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos