రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నిరసన

రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నిరసన

న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం సందర్భంగా పార్లమెంటులో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన పౌరసత్వ చట్టాన్ని ఆయన ప్రశంసించినందుకు అభ్యంతరం తెలిపాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos