11 మందిని వెనక్కు నెట్టిన నోటా

11 మందిని వెనక్కు నెట్టిన నోటా

దుబ్బాక: శాసనసభ ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 552 మంది ఓటేశారు. పోటీ చేసిన వారిలో 11 మంది కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయగా 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చరిత్రాత్మక విజయం సాధించారు. ఉత్కంఠ పోరులో అధికార పార్టీ అభ్యర్థిపై 1118 ఓట్లతో గెలిచారు. టీఆర్ఎస్ పార్టీతో దోబూచులాడిన విజయం చివరకు రఘునందన్ను వరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos