ముంబై : కొత్త సినిమాలు విడుదలైన రోజునే వాటిని ఇంట్లోనే కూర్చుని చూసే సాంకేతికతను ప్రవేశ పెట్టనున్నట్లు రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సోమవారం ఇక్కడ ప్రకటించారు. వచ్చే ఏడాది రెండో ద్వితీయార్ధం నుంచి జియో ఫస్ట్ డే. ఫస్ట్ షో మూవీస్ పేరిట ఈ సేవలను జియో ఫైబర్ వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.