అమ్మకాల ఒత్తిడి.. కుప్పకూలిన మార్కెట్లు

అమ్మకాల ఒత్తిడి.. కుప్పకూలిన మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు విలవిల్లాడాయి. సెన్సెక్స్ 1,045 పాయింట్లు కోల్పోయి 51,4 95కి పడిపోయింది. నిఫ్టీ 331 పాయింట్లు నష్టపోయి 15,360కి దిగ జారింది. మెటల్ సూచీ ఏకంగా 5.69 శాతం పతనమయింది. సెన్సెక్స్ లో టాటా స్టీల్ (-6.32%), టెక్ మహీంద్రా (-4.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.34%), విప్రో (-4.12%), భారతి ఎయిర్ టెల్ (-3.99%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos