లాభాల్ని గడించిన మార్కెట్లు

లాభాల్ని గడించిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎలాగో పుంజుకుని లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 93 పాయింట్లు లాభపడి 41, 95 3కు, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 12,362 కుచేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో హీరో మోటో కార్ప్ (2.15%), ఐటీసీ (1.74%), ఎన్టీ పీసీ (1.48%), మహీం ద్రా అండ్ మహీంద్రా (1.43%), టెక్ మహీంద్రా (1.42%) బాగా లాభాల్ని గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాం క్ (-3.85%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.93%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0. 82%), ఎల్ అండ్ టీ (-0.63%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos