నష్టాల్లో ట్రేడింగ్

నష్టాల్లో ట్రేడింగ్

ముంబై: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నా యి. ఉదయం 9.47గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 51 పాయింట్ల నష్టంతో 40,216 వద్ద ట్రేడయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 12,064 వద్ద దాఖలైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.26 వద్ద నమోదైంది. నిర్మాణ, ఫార్మా మినహా మిగతా రంగాలన్నీ నష్ట పోయాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇండియాబుల్స్ హౌసింగ్, పీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, ఐటీసీ టైటాన్ షేర్లు లాభాల్ని గడించాయి. టీసీఎస్, జీ ఎంటర్టైన్మెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos