కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పై పాల్‌ వ్యాజ్యం

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పై పాల్‌ వ్యాజ్యం

అమరావతి: పలు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి వ్యతిరేకంగా మరో కేసు దాఖలైంది. ఇందులో తనను అవమానించేలా చూపించారని క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ ఉన్నత న్యాయస్థానంలో గురువారం వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఈ సినిమా విడుదల కాకుండా నివారించాలని కోరారు. ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రి త్వ శాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, టీవీ హాస్య నటుడు రాము తదితరులను పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తరువాత వ్యాజ్యం విచారణకు రానుందని సమాచారం. ఈ నెల 29న సినిమా విడుదలకు నిర్మాతలు సన్నా హాలు చేస్తు న్నా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos