జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 120 మందిపై కేసు

జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 120 మందిపై  కేసు

తాడిపత్రి : మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చట్ట విరుద్ధంగా నిరసన తెలిపారంటూ ఆయనతో పాటు ,120 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తు న్నారంటూ తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. వైసీపీ ఆగడాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos