గుజరాత్ నకిలీ నోట్ల కేంద్రం

గుజరాత్ నకిలీ నోట్ల కేంద్రం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2 వేల నోట్లు ఉన్నాయని ఎన్సీఆర్బీ-నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక తెలిపింది. నకలు తీయటానికి తేలిగ్గా, భద్రతా డొల్ల తనంతో ఉండటమే ఇందుకు కారణంగా తేల్చింది. నోట్ల రద్దు తర్వాత విప ణిలోకి ప్రవేశించిన నకిలీ నోట్లలో 56 శాతం రూ.2 వేలవే కావటం గమనర్హం. అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీ గుజరాత్లోనే పట్టు బడింది. గుజరాత్ నకిలీ నోట్ల కేంద్రంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos