‘కత్తి’ పై మరో కేసు

‘కత్తి’ పై మరో కేసు

హైదరాబాద్ : శ్రీరాముడికి వ్యతిరేకంగా అవమానకర వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలు దేబ్బతీసారనే ఆరోపణపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దాఖలు చేసారు. కత్తి మహేష్కు వ్యతిరేకంగా నాం పల్లి పోలీసులకు ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశా రు. అది సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ అయ్యింది. న్యాయవాది, హిందు సంఘటన్ అధ్యక్షుడు కరుణా సాగర్ కూడా మహేష్ పై పోలీ సుల కు ఫిర్యాదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos