నక్సల్స్​ కాల్పుల్లో ‘కోబ్రా’ కమాండో మృతి

నక్సల్స్​ కాల్పుల్లో ‘కోబ్రా’ కమాండో మృతి

సుక్మా: ఇక్కడికి సమీపంలోని అడవుల్లో శుక్రవారం భద్రతా దళాలకు నక్సల్స్కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ‘కోబ్రా’ 208 బెటాలియన్కు కమాండో వీరేంద్ర సంగ్ మృతి చెందారు. ఇంకా రాజనంద్గావ్లోని నిదేలీలో తిజురామ్ అనే వ్యక్తిని నక్సల్స్ హతమార్చారు. అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని వారి అనుమానం. ఐదుగురు నక్సలైట్లు తిజురామ్ ఇంటికి వచ్చి ఈ కాల్చి వేసారని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos