ఇస్మార్ట్ శంకర్ లాభాలతో ఖరీదైన కార్లు..

  • In Film
  • September 17, 2019
  • 140 Views
ఇస్మార్ట్ శంకర్ లాభాలతో ఖరీదైన కార్లు..

ఇటీవల విడుదలైన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు చాలా కాలం అనంతరం విజయంతో పాటు భారీగా లాభాలు సైతం కట్టబెట్టింది. చ్చిన లాభాలతో పూరి, ఛార్మి లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. పూరి రేంజ్ రోవర్ వోగ్ ఎస్యూవీని కొనగా.. సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి బీఎండబ్ల్యూ 7 సిరీస్ సెడాన్ కారుని తీసుకున్నారు.ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ పోస్ట్ చూసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పూరి తన సొంత బ్యానర్ ని స్థాపించుకొని అందులోనే సినిమాలు తీస్తున్నాడు. నటి ఛార్మి కూడా యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసి పూరితో పార్టనర్షిప్ పెంచుకొని పూరి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన లాభాల్లో ఇద్దరూ వాటా తీసుకుంటూ చిత్రాలు తీస్తున్నారు.ఈ క్రమంలో తెరకెక్కించిన ఇస్మార్ట్‌ శంకర్‌ భారీ విజయం సాధించి లాభాలు తేవడంతో కార్లు కొన్నారు.ప్రస్తుతం పూరి, ఛార్మి కలిసి విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos