వామపక్షాల ధర్ణా

వామపక్షాల ధర్ణా

విజయవాడః జమ్మూ-కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛను కాలరాస్తూ 370ఎ అధీకరణ రద్దుని నిరంమచి ఇక్కడి బందరుర్ రోడ్డులో సోమవారం సాయంత్రం సిపిఐ(ఎం), సిపిఐ పార్టీల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జమ్ముకాశ్మీర్ ప్రజల హక్కులను కోల్పోయే విధంగా భాజపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాడాన్ని ఖండించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బేటాయించారు. నిరసనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos