ప్రస్తుతం భారతీయ సామాజిక మాధ్యమాల్లో చైనా ఉత్పత్తులు,మొబైల్ యాప్లు తొలగించాలని,స్వదేశీ వస్తువులు,యాప్లను వినియోగించాలనే మేసెజ్లు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి.కరోనా విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై కోట్లాది మంది భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికి తోడు దేశ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఇరు దేశాల సైన్యం మధ్య తలెత్తిన విభేదాలు భారతీయుల్లో చైనా పట్ల మరింత అసహనాన్ని పెంచుతోంది.దీంతో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.మరి చైనా వస్తువుల నిషేధం సాధ్యమేనా ఈ వీడియోలో చూద్దాం..