బాబు మహా మోసగాడు

బాబు  మహా మోసగాడు

విజయవాడ : రాజధానిలో ఐదేళ్ల వ్యవధిలో ఏ భవనాన్నీ కట్టని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొ హం పెట్టుకొని అమరావతిలో పర్యటిస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. గురు వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘భూములిచ్చిన రైతుల్ని గాలికి వదిలేసిన బాబుకు ఇప్పుడు నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడు. ఇన్నాళ్లు గ్రాఫిక్స్ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్య మ నించారు. మోసం చేసినందుకు రైతులు చెప్పులేసి తరిమి కొట్టారు. చంద్రబాబు నిత్య దరిద్రుడు. అందుకే రాజధా నిలో మూ డు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారు. రైతులు, దళితుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి చంద్ర బాబు రాజ ధానిలో తిరుగుతున్నార’ని మండిపడ్డారు. చంద్రబాబు పర్యట నను నిర సించి రాజధాని రైతులు నిరసించారు. వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చంద్రబాబు రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos