పసిడికి మళ్లీ రెక్కలు

న్యూ ఢిల్లీ: బంగారం ధర సోమవారం మళ్లీ అధికమైంది. రూపాయి విలువ పడి పోవటం, ముడి చమురు ధర పెరగడం దీనికి కారణంగా భావిస్తున్నారు. రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 38, 860 పలికింది. వెండి ధరా సోమవారం ళ ఒక్కరోజే రూ. 1,096 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 47,957కు చేరింది.

తాజా సమాచారం