కేంద్ర మంత్రులకు కేజ్రీవాల్ సవాల్

కేంద్ర మంత్రులకు కేజ్రీవాల్ సవాల్

న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రులు వారి జన్మదిన పత్రాల్ని చూపించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ శాసన సభ్యులు మొత్తం 70 మందిలో 61 మందికి జన్మదిన పత్రాలు లేవని చెప్పారు. ‘నాతో పాటు నాభార్యకు, మా మంత్రివర్గ సభ్యులకు జన్మదిన పత్రాలు లేవు. అవి లేకుండా మా జాతీయతను ఎలా నిరూపించుకోగలం. మేమంతా నిర్బంధ కేంద్రాలకు వెళ్లాల్సిందేనా?ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos