పన్నీర్​సెల్వంకు షాక్​.. కీలక సభ నుంచి వాకౌట్

పన్నీర్​సెల్వంకు షాక్​.. కీలక సభ నుంచి వాకౌట్

చెన్నై : తమిళనాడు విపక్షాల రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకేలో అధికార పగ్గాలపై గురువారం ఇక్కడ కీలక సమావేశం జరిగింది. మాజీ సీఎం, పార్టీ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం మధ్య వాగ్వాదలు పెద్దగా జరిగాయి. పన్నీర్ సెల్వం తన మద్ధతుదారులతో వాకౌట్ చేశారు. ఒకరి నాయకత్వంలో పార్టీ నడవాలనే నిర్ణయానికి యించినందున.. పళనిస్వామి(ఈపీఎస్) క్యాంప్కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు. ఆయనకు అనుకూలంగా మద్ద తు దారులు నినాదాలు చేశారు. దీంతో పార్టీ డిప్యూటీ సెక్రటరీ ఆర్. వైద్యలింగంతో సహా ఇతర మద్ధతుదారులు వెళ్లిపోయారు. మొత్తం సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos