శ్రీనగర్: పాక్ శుక్రవారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. రాజౌరీ జిల్లా భారత్- పాక్ సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో హవల్దార్ సంబుర్ గురుంగ్ మరణించారు. పూంచ్ జిల్లా నౌషేరా సెక్టార్ లో ని కస్బా, దెగ్వార్, కిర్ని ప్రాంతాలపై పాక్ జవాన్లు మోర్టార్ షెల్స్ ప్రయోగించటంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.