పాక్ కాల్పుల్లో ఇద్దరు మృతి

పాక్ కాల్పుల్లో ఇద్దరు మృతి

శ్రీనగర్: పాక్ శుక్రవారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. రాజౌరీ జిల్లా భారత్- పాక్ సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో హవల్దార్ సంబుర్ గురుంగ్ మరణించారు. పూంచ్ జిల్లా నౌషేరా సెక్టార్ లో ని కస్బా, దెగ్వార్, కిర్ని ప్రాంతాలపై పాక్ జవాన్లు మోర్టార్ షెల్స్ ప్రయోగించటంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos