హాకీ క్రీడాకారుల హత్య

హాకీ క్రీడాకారుల హత్య

పాటియాలా: నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో ఒక ధాబా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు హాకీ క్రీడాకారులు- అమ్రిక్ సింగ్,సిమ్రం జిత్ సింగ్ను బుధవారం రాత్రి హత్య చేశారు. అమ్రిక్ సింగ్ జాతీయ స్థాయి క్రీడాకారుడు. సిమ్రంజిత్ సింగ్ ఇటీవలే భారత హాకీ జట్టుకు ఎన్నికయ్యాడు. ధాబా వద్ద వీరికీ, మరికొందరితో ఘర్షణ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శవ పరీక్ష కోసం పోలీసులు మృత దేహా లను ప్రభుత్వ రాజీంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులు ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos