ఇక వాట్సాప్‌లో సమన్లు

ఇక వాట్సాప్‌లో సమన్లు

న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ వంటి వాటి ద్వారా పంపించ వచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం శనివారం ప్రకటించింది. న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని స్వయం ప్రేరితంగా విచారణకు స్వీకరించి ఈ నిర్ణయాన్ని చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos