పెట్రోల్​ రేట్లనూ ‘అన్​లాక్’ చేసిన మోదీ

పెట్రోల్​ రేట్లనూ ‘అన్​లాక్’  చేసిన మోదీ

న్యూ ఢిల్లీ: దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు, కరోనా మహమ్మారికి (అన్లాక్) కేంద్రం తలుపులు తెరించిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్ లో ఆరోపించారు. పెట్రోల్, డీజిల్తో పాటు కొవిడ్-19కు సంబంధించిన వివరాలతో రేఖా చిత్రాన్ని కూడా దీనికి జత పరిచారు.కరోనా కేసులు మాత్రమే పెరగటం లేదూ అని ఉప శీర్షిక కూడా రాసారు. లాక్డౌన్ తర్వాత రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదలతో పాటు చమురు ధరలు పెరుగుదలను ఆ రేఖా చిత్రం సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos