ఇద్దరు ఉగ్రవాదులు మృతి

ఇద్దరు ఉగ్రవాదులు మృతి

కశ్మీర్:. అనంత్నాగ్ జిల్లా వాగామా వద్ద మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వారి కోసం గాలింపులు జరుపుతున్న భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఇది ఎదురు కాల్పులకు దారి తీసింది. గాలింపులు కొనసాగుతున్నాయని అధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos