మనుషుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ

మనుషుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ

ముంబై : మన దేశంలో మనుషుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ లభిస్తోందని బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ భార్య ట్వింకి ల్ ఖన్నా సోమవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. జవా హర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విద్యార్థులు, అధ్యాప కులను విచాక్షణ రహితంగా కొట్టారు. ఈ దురాగతాలపై ట్వింకిల్ స్పం దిం చారు. ‘విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉన్న మనదేశంలో ఇలాంటి ఆందోళనలు జరుగు తున్నాయి. ఇలాం టి హింసాత్మక ఘటనలను ఆపక పోతే భవిష్యత్తులో ధర్నాలు, సమ్మెలతో మరింతమంది రోడ్డుపైకి వస్తారు’ అని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos