మెట్టు దిగిన కెసీఆర్‌

మెట్టు దిగిన కెసీఆర్‌

హైదరాబాద్: సమ్మె కట్టిన ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎట్టకేలకు ఐకాసను చర్చలకు ఆహ్వానించింది. ఐకాస నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులకు ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకుడు వెంకటేశ్వరరావు ఈ మేరకు లిఖిత పూర్వకంగా కోరారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్లోని ఈఎన్సీ కార్యాలయంలో చర్చలు జరడనున్నాయి. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకోవటం పాలకులకు అనివార్యమైంది. కీలక చర్చనీయాంశాల గురించి కార్మిక సంఘాల నేతలు సమాలోచనలు ఆరంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos