నిందితుల రిమాండ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాదు: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారనే ఆరోపణ ఎదిరిస్తున్న ముగ్గురుని పోలీసు రిమాండ్ కు తరలించాలని హై కోర్టు శనివారం ఆదే శించింది. ఏసీబీ కోర్టు పోలీసు రిమాండ్ కు తిరస్కరిం చటంతో పోలీసులు హైకోర్టులో చేసిన వినతికి సానుకూల స్పందన లభించింది. నిందితుల్ని వెంటనే సైబరాబాద్ పోలీ స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట హాజరు కావాలని నిందితుల్ని ఆదేశించింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని హైకోర్టు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos